ప్రజలు తిరస్కరించినా మారని మోడీ తీరు

మోడీ ప్రభుత్వంలో ”ప్రశ్నను సహించలేరు. విమర్శను భరించలేరు. పరమత సహనం, లౌకికత్వం లేనేలేవు. చివరకు టీవీల్లో వచ్చే మత సామరస్య ప్రకటనలపైనా…

ప్రహసనంగా పార్లమెంట్‌ ఎన్నికలు

ఆత్మనిర్భర్‌ భారత్‌, వికసిత భారత్‌, అమృత కాలం అంటూ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ, ఆర్‌ఎస్‌ఎస్‌, గోడీమీడియా కొంతకాలంగా ఊదరగొడుతున్నాయి. నిజానికి…

మోడీ పదేళ్ల పాలనా వైఫల్యం

సార్వత్రిక ఎన్నికలకు ఎన్నికల కమీషన్‌ తేదీలు ప్రకటించింది. దేశ చరిత్రలో ఇవి ఎంతో కీలకమైన ఎన్నికలు. భారతదేశం ప్రజాస్వామ్య వ్యవస్థగా కొనసాగాలా…

అంకెల్లో తగ్గిన పేదరికం

పార్లమెంట్‌ ఎన్నికలు దగ్గర పడటంతో ఆగమేఘాల మీద 2022-23 గృహ వినియోగ వ్యయ సర్వే నివేదికను నరేంద్ర మోడీ నాయకత్వంలోని బిజెపి…

రైతులపై మోడీ ప్రభుత్వ కర్కశత్వం

2016లో జరిగిన పార్లమెంటు బడ్జెట్‌ సమావేశాల సమయంలో ప్రధాని నరేంద్ర మోడీ ఓ వీడియో సందేశాన్ని విడుదల చేశారు. అందులో 2022…

అపహాస్యమవుతున్న ప్రజాస్వామ్యం 

ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలు చట్టసభల్లో ప్రతిబింబిస్తేనే పార్లమెంటరీ వ్యవస్థలు చిరకాలం మనగలుగుతాయి… లేకపోతే అవి కుప్పకూలిపోతాయి. ప్రజాస్వామ్యంలో చర్చకు అత్యంత ప్రాధాన్యం ఉంటుంది.…

హమస్‌ ప్రతిఘటనకు కారణం సామ్రాజ్యవాదుల కుట్రలే

పాలస్తీనా-ఇజ్రాయెల్‌ వివాదం ఇప్పటిది కాదు. దీనికి వందేళ్ల మానని గాయాల చరిత్ర ఉంది. ప్రపంచ మతాలన్నీ ఆసియా ఖండంలోనే పుట్టాయి. జుడాయిజం,…

న్యూస్‌క్లిక్‌ స్వేచ్చకు సంకెళ్ళు

దేశ విదేశాల్లో, స్థానిక ప్రభుత్వాల్లో, మన చుట్టూ ఉండే పరిసరాల్లో ఏమి జరుగుతుందో కఠిన వాస్తవాలను ప్రజల ముందు సాక్షాత్యరింపజేయడమే ప్రింట్‌,…

సనాతనధర్మంలో కానరాని సామాజిక న్యాయం

తమిళనాడులోని అభ్యుదయ రచయితల సంఘం సనాతన ధర్మంలోని అనాచారాలకు, అకృత్యాలకు వ్యతిరేక ప్రచారంలో భాగంగా సనాతన ధర్మం నిర్మూలన మహానాడు పేరిట…

భారతీయ శిక్షాస్మృతిలో ప్రమాదకరమైన మార్పులు

శిక్షాస్మృతి అనగా నేరం, శిక్షతో అనుసంధానించబడిన చట్టాల వ్యవస్థ. ‘వంద మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు గానీ ఒక్క నిర్దోషికి శిక్ష…

మణిపూర్‌లో మంటగలిసిన మానవత్వం

బిజెపి స్వార్థ సంకుచిత రాజకీయ ప్రయోజనాల కోసం ఈశాన్య రాష్ట్రమైన మణిపూర్‌లో మెజారిటీ మెహితీలను క్రిస్టియన్‌ మైనారిటీ కుకీ, నాగా, జోమి…

మాంద్యంలో పెట్టుబడిదారీ విధానం

ఆర్ధిక సంక్షోభం రాబోతున్నాదా! ప్రపంచం మాంద్యం బారిన పడబోతున్నదా! రష్యా – యుక్రెయిన్‌ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధంతో ఇప్పటికే భారీగా…

ఉత్తరప్రదేశ్‌లో మర్డర్‌ రాజ్‌

ఇవాళ దేశంలో ప్రజాస్వామ్య మూలస్తంభాలు బీటలు పడిపోతున్నాయి. ప్రతిరోజు రాజ్యాంగం అపహాస్యం చేయబడుతోంది. చట్టబద్ధ సంస్థలన్నీ ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేయబడుతున్నాయి. వాతావరణం…

న్యాయవ్యవస్థలో చొరబాటుకు కేంద్రం కుట్ర

గత 75 సంవత్సరాల్లో మొదట కాంగ్రెస్‌ శక్తులు, ఆ పిమ్మట బిజెపి, ఆరెస్సెస్‌ శక్తులు రాజ్యాంగ లౌకిక ప్రజాస్వామ్య విలువలకు కట్టుబడకుండా…

పర్యావరణ పరిరక్షణ ఎండమావేనా ?

ప్రస్తుత పర్యావరణ ప్రపంచం ప్రమాదపు అంచులో ఉంది. మానవాళి ప్రకృతితో ఆడుతున్న చెలగాడటం వల్ల రోజు రోజుకి భూమిపై ఉష్ణతాపం అధికమవుతూ…

ఐటీ, టెక్‌ కంపెనీల్లో ఉపాధి ఉపద్రవం

కరోనా కారణంగా 2020లో ప్రపంచవ్యాప్తంగా అన్ని రంగాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొన్నాయి. ఎంతో మంది ఉపాధి కోల్పోయారు. చాలామంది అనాథలుగా మారారు,…

ఆర్థిక మాంద్యం ఎందుకొస్తుంది ?

ప్రపంచ ఆర్థిక మాంద్యం ఆయా దేశాలను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నది. అసలు మాంద్యం అంటే ఏమిటి? మామూలు అర్థంలో వరుసగా రెండు…

స్వాతంత్య్రం సరే… ఫలాలు దక్కిందెవరికి?

1857 నుంచి 1947 వరకు బ్రిటిష్‍ వలస పాలనకు వ్యతిరేకంగా, సంస్థానాల్లో భూస్వామ్య దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా ఈ దేశ ప్రజలందరూ…

మోడీ పాలనలో అన్ని రంగాలు తిరోగమనమే

మోడీ ప్రభుత్వం ఎనిమిదేళ్ల పాలనను పూర్తి చేసుకున్న సందర్భాన్ని బిజెపి, ఆర్‍ఎస్‍ఎస్‍ శ్రేణులు ఘనాతిఘనంగా, ఒక పెద్ద ఉత్సవ సందర్భంగా చెప్పుకుంటున్నారు.…

రైతుల చారిత్రాత్మక విజయం

కార్పొరేట్‍ లాభాల కోసం తయారైన, దుర్మార్గమైన మూడు నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాది కాలంగా, సుదీర్ఘంగా, ధృడంగా…

పెగాసస్‍పై సుప్రీమ్‍ దర్యాపు – బోనులో మోడీ సర్కార్‍

పార్లమెంటు వర్షాకాల సమావేశాలను కుదిపేసిన పెగాసస్‍ నిఘా ఉదంతంపై కూలంకషమైన దర్యాప్తు కోసం ముగ్గురితో కూడిన నిపుణుల కమిటీని సుప్రీంకోర్టు విశ్రాంత…

రైతులపై ప్రభుత్వ దాష్ఠీకం

ప్రభుత్వ విధానాలపై నిరసన వ్యక్తం చేసే హక్కు ప్రజలకుంటుంది. రాజ్యాంగం ఆ మేరకు ప్రజలకు ఆ హామీ ఇచ్చింది. కానీ, పాలకులలో…

అమ్మకానికి దేశం

మనది ప్రజాస్వామ్య లౌకిక సర్వసత్తాక గణతంత్ర దేశం. అంటే యావత్తు దేశం స్వీయ సంపుష్టి పొందడం. స్వావలంబన సాధించడం. అయితే, అందుకు…

గ్లోబల్‍ వార్మింగ్‍ – మానవాళికి వార్నింగ్‍

గత రెండు శతాబ్దాలుగా అభివృద్ధి పేరిట పర్యావరణ విధ్వంసం నిరాటంకంగా కొనసాగుతున్నందున ఇవాళ ప్రపంచం ప్రమాదపు అంచుల్లో ఉంది. దీనికి కారణాలు…

పెగాసస్‍ స్పైవేర్‍ నిఘా నీడలో ప్రముఖులు

మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక కార్పొరేట్‍ అనుకూల విధానాలను వ్యతిరేకించే వారిని కనిపించని కళ్ళేవో గమనిస్తున్నాయి. తెలియకుండానే మాటల్నీ, కదలికల్నీ కనిపెడుతున్నాయి.…

పటేల్‍ నియంతృత్వానికి లక్షద్వీప్‍ ప్రజాగ్రహం

మూడు నెలలుగా దేశమంతా కొవిడ్‍ రెండో దశ విజృంభణతో అతలాకుతలమవుతుంటే, ఒక కేంద్ర ప్రభుత్వ ప్రతినిధి పశ్చిమ తీరాన 400 కి.మీ.…

దేశంలో నిరంకుశత్వానికి బాటలు – ప్రజాస్వామ్యానికి ప్రమాదం

దేశంలో ప్రజాస్వామ్యానికి పాతరేసి నిరంకుశత్వాన్ని సాగించడంలో మోడీ ప్రభుత్వానిది అందెవేసిన చేయ్యి అని ఇంటా బయటా ప్రభుత్వాల నేతల నుండి, మేధావుల…

కరోనా కట్టడిలో మోడీ వైఫల్యం

దేశంలో కొవిడ్‍ వైరస్‍ రెండో దశలో అత్యంత వేగంగా విస్తరిస్తోంది. దవాఖానాలు పుల్‍, స్మశానాలు పుల్‍, ఊపిరాడటం లేదు. నేడు కరోనా…

ఉత్తరాఖండ్‍ జల విలయం స్వయంకృతం

హిమాలయ సానువుల్లో గల ఉత్తరాఖండ్‍లోని చమోలి జిల్లాలో ఫిబ్రవరి 7వ తేదీన కొండచరియలు, హిమనినద విస్ఫోటనంతో జరిగిన ఘోరమైన విపత్తు కారణంగా…

కార్పొరేట్ల కబంధ హస్తాల్లో వ్యవసాయం

కరోనా వైరస్‍ వ్యాప్తి చెందిన సమయంలో, ప్రజలు తమ ప్రాణాలు కాపాడుకోవడానికి పోరాడుతున్న వేల ప్రజల ప్రాణాలను ఎంత మాత్రం పట్టించుకోని…

పతనం అంచుల్లో భారత ఆర్థిక వ్యవస్థ

భారత ఆర్థిక వ్యవస్థను దట్టమైన చీకట్లు కమ్ముకొన్నాయి. ఆర్థిక వ్యవస్థ కోలుకోలేని విధంగా క్షీణించిందనేది చేదు నిజం. ప్రస్తుత వాస్తవ పరిస్థితి…

కోవిడ్‍ విపత్తులో కాషాయీకరణ దిశగా విద్య

కరోనా కష్టకాలంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రజలను ఆదుకోవడానికి బదులుగా తమ స్వంత ఏజెండాను రుద్దడానికి చేస్తున్న ప్రయత్నాలు తీవ్ర ఆందోళన…