అన్నమయ్య పదకవితలు – లౌకిక విలువలు

భక్తి, వేదాంత తాత్విక జిజ్ఞాస ఏదైనా లౌకిక జీవిత ప్రాతిపదికగానే సాగుతుంది. తాము నివసిస్తున్న ప్రపంచంతో, సామాజిక వ్యవహారాలలో, మానవ సంబంధాలలో…

ప్రజలు తిరస్కరించినా మారని మోడీ తీరు

మోడీ ప్రభుత్వంలో ”ప్రశ్నను సహించలేరు. విమర్శను భరించలేరు. పరమత సహనం, లౌకికత్వం లేనేలేవు. చివరకు టీవీల్లో వచ్చే మత సామరస్య ప్రకటనలపైనా…

ఖైదు లోపల పురుడోసుకుంటున్న ఆత్మవిశ్వాసపు సాహిత్యం

My body is in jail, but my spirit is freeand now may it leap to the…

తెలుగు సమాజ సాహిత్యాల ప్రయాణం ముందుకా, వెనక్కా?

కాలానికి ఏక ముఖ చలనం మాత్రమే ఉంటుందని విజ్ఞాన శాస్త్రం చెపుతుంది. టైమ్ మెషిన్లు తయారు చేసుకుని కాలంలో వెనక్కి వెళ్లడమూ,…

పినిశెట్టి ‘రిక్షావాడు’: రూపం మారింది… బతుకు మారలేదు…

సాహిత్యంలో ఆలోచింపజేసే ప్రకియ నాటిక. సమాజంలో సజీవ పాత్రలను ఎంచుకోవడం, వాటి ద్వారా పాతుకుపోయిన దురాచారాలను ఎండగట్టడం ఎంతో మంది రచయితలు…

సింగరేణి కార్మిక నాయకుడు రవీందర్ “బొగ్గు రవ్వలు”

గురిజాల రవీందర్ గారు చాలా ఆలస్యంగానైనా ఇప్పుడు రాసిన “బొగ్గు రవ్వలు” సింగరేణి కార్మికోద్యమ అనుభవాలు తప్పక చదువ తగిన పుస్తకం.…

ఆశను వాగ్దానం చేస్తున్న స్త్రీలు  

భిన్న మత, తాత్విక జీవన విధానాల పట్ల,  భిన్నాభిప్రాయాల పట్ల సమాజంలో అసహనం పెరుగుతోంది.సామాజిక, సాంస్కృతిక, రాజకీయరంగాలలో వీటి ప్రతిఫలనాల గురించి…

చలం అచంచలం: అరుణ

‘అరుణ’ చలం రాసిన ఆరో నవల. ఈ నవలని చలం 1935లో రాశాడు.   చలం రాసిన అన్ని నవలల్లానే ఇది…

ప్రజాయుద్ద ‘వీరుడు’

పి.చంద్‌ రాసిన వీరుడు నవల కల్పితం కాదు. మన కండ్ల ముందు జరిగిన వాస్తవ చరిత్రకు సజీవ సాక్షం. 23, జూన్‌…

చలం అచంచలం: వ్యక్తిత్వ స్వేచ్ఛా ‘మైదానం’లో రాజేశ్వరి!

(చలం నవలా నాయికల పరిచయ వ్యాస పరంపర-5) ‘మైదానం’ చలం రాసిన నాలుగో నవల. ఈ నవలని చలం 1927లో రాశాడు.…

యుద్ధభూమిలోనిలబడి..

ఆదివాసీని అడవినుంచి తొలగించడమే అభివృద్ధి అని దేశ పాలకుల నమ్మకం. పాలసీ. దాని ఆచరణకు అనేక పథకాలు. వ్యూహాలు. కుట్రలు. కుతంత్రాలు.…

చలం అచంచలం: వివాహం

(చలం నవలా నాయికల పరిచయ వ్యాస పరంపర-4) ‘వివాహం’ చలం రాసిన నాలుగో నవల. ఈ నవలని చలం 1928లో రాశాడు.…

సనాతన ధర్మ మర్మం విప్పిన కొడవటిగంటి కుటుంబరావు కథలు

కొడవటిగంటి కుటుంబరావు సాహిత్యం అంతా 1931 – 1980 మధ్యకాలంలోది. చదివిన ఫిజిక్స్ బిఎ, 1930 లలో అందివచ్చిన మార్క్సిస్టు అవగాహన…

చలం అచంచలం: అమీనా

(చలం నవలా నాయికల పరిచయ వ్యాస పరంపర – 3) ‘అమీనా’ చలం రాసిన మూడో నవల. ఈ నవలని చలం…

తెలుగు సాహిత్యంలో వర్తమాన విమర్శకులు

ఆంగ్ల సాహిత్య ప్రభావంతో తెలుగులోకి వచ్చిన చాలా ప్రక్రియల్లో విమర్శ ఒకటని అందరికి తెలిసిన విషయమే. ఒక సంఘటనను చూసి ఒక్కొక్కరు…

చలం అచంచలం: ‘దైవమిచ్చిన భార్య’ పద్మావతి

(చలం నవలా నాయికల పరిచయ వ్యాస పరంపర – 2) “దైవమిచ్చిన భార్య” చలం రెండో నవల. 1923లో రాశాడు. ఇప్పుడు…

వేగుచుక్కల వెలుగులో అజ్ఞాత విప్లవ కథ

(కామ్రేడ్ బెల్లపు అనురాధతో సంభాషణ) నక్సల్బరీ విప్లవోద్యమ గతిక్రమాన్ని ఒడిసి పట్టుకొని, సామాజిక మానవ సంబంధాలను మానవీయం చేసి  ఉన్నతీకరించటంలో అది…

ప్రజల్ని సాయుధం చేసిన రెవల్యూషనరీ గద్దర్‌

గద్దర్‌. కవి. కళాకారుడు. జననాట్య మండలి నాయకుడు. విప్లవకారుడు. ప్రజల్ని సాయుధం చేసిన రెవల్యూషనరీ. అతని పాట ఓ ‘తరగని గని’.…

ఆధునిక తెలుగుభాషా సంస్కరణోద్యమం పై కొన్ని ఆలోచనలు

ఇరవైయ్యవ శతాబ్దపు తొలి సంవత్సరాల్లో మొదలైన ఆధునిక తెలుగుభాషా సంస్కరణోద్యమం (వచనభాషా సంస్కరణోద్యమం) రెండవ దశాబ్దికి చేరుకునేసరికి తెలుగు వాడుకభాషా వివాద…

గద్దర్ పాట రాగం అమ్మ అనురాగం

1970లలో తెలంగాణ వ్యవసాయక విప్లవోద్యమం నుండి పుట్టి పెరిగిన బిడ్డ గద్దర్. విప్లవ రాజకీయాలలో సాహిత్యకళారంగాలు ఆయన కార్యక్షేత్రం. అతను కవి.…

నిఖిలేశ్వర్ సాహితీ సంగమం

13-08-2023 న హైదరాబాదులో ప్రముఖ విప్లవ కవి శ్రీ నిఖిలేశ్వర్ రెండు రచనలు నిఖిల లోకం[ఆత్మకథ],సాహితీ సంగమం అనే పుస్తకాల ఆవిష్కరణ…

చలం అచంచలం : శశిరేఖ!

(చలం నవలా నాయికల పరిచయ వ్యాస పరంపర-1) మొత్తం ఎనిమిది నవలలు మాత్రమే రాసిన గుడిపాటి వెంకటా చలం మొదటి నవల…

కాలంతో సంభాషించిన కవి కాలమ్స్‌

రచయితలు రాజ్యం చేతిలో బందీలయినపుడు ఆ నిర్భంధ పరిస్థితుల్లో నిరీక్షణ, మానవీయ సంబంధబాంధవ్యాలు, నిరాశ, నిస్పృహలను ఏదో రూపంలో వ్యక్తీకరిస్తారు. జైలులో…

మంచి – చెడు – మనిషి

“ఈ ముసిలోడు తొందరగా చచ్చిపోతే బాగుండు”, అనుకున్నాడు రాంరెడ్డి. ఆ ముసలాయన వారం రోజుల నుండి ఆస్పత్రిలో “శవం” మాదిరి పడున్నాడు.…

హోరెత్తే ఎర్రగాలి

నక్సల్బరీ గిరిజన రైతాంగ పోరాటం పెను సంచలనం రేపింది. కోపోద్రిక్త యువతరాన్ని కదిలించింది. దేశవ్యాప్తంగా యూనివర్సిటీలన్నీ యుద్ధ క్షేత్రాలుగా మారాయి. వాళ్లంతా…

జ్ఞానానంద కవి కావ్యాలు 4

“గోల్కొండ కావ్యం తెలుగులో చారిత్రక కావ్య వికాస దశలో ఒక ప్రయోగం. ఆమ్రపాలి నవ్య సంప్రదాయంలో వెలువడిన సౌందరనందన కావ్యం వంటి…

ఇవి జనం కథలు

ఎవరి చమట చుక్కల వలన ఈ సమాజం కొనసాగుతుందో, ఎవడు లోకానికి పట్టెడు అన్నం పెట్టి తాను మాత్రం ఆకలి చావు…

జ్ఞానాందకవి కావ్య మార్గం

కావ్యం అంటే ఏకాంశ వ్యగ్రత కల కథా ప్రధానమైన రచన. జ్ఞానానంద కవి కావ్యరచన 1950 లో మొదలైంది. ఆయన కావ్యాలకు…

సాహిత్య విమర్శలో యుద్ధ నీతి

“సాహిత్య విమర్శకుడు సాహిత్య జ్ఞాన వ్యాఖ్యాతే కాదు; జ్ఞాన ప్రదాత కూడా. సమాజాన్ని ప్రతిఫలించడంలో సాహిత్యం పోతున్న పోకడలను విశ్లేషించటం ద్వారా…

అత్యాధునిక కవిత్వం ‘వాక్యాంతం’

‘వాక్యాంతం’ (End of the Sentence) అని కవితా సంపుటికి నామకరణం చేసినా వచనాన్ని కవిత్వంగా మార్చే వ్యూహాలన్నీ సమర్థవంతంగా వాడుకున్నారు…

నువ్వెటు వైపు?

వర్గం, కులం, మతం, జెండర్, ప్రాంతం… ఎన్నెన్నో విభజన రేఖల నడుమ కుదించుకుని బతుకుతున్న మానవ సమూహమే సమాజం. ఈ మనుషుల్లో…

శత సహస్ర సత్యవసంతమై…

“మీరు వెళ్ళాలనుకున్న చోటుకే వెళ్ళాలని దయచేసి పట్టు పట్టకండీ,  వసంతానికి వెళ్ళే మార్గం గురించి మాత్రమే   యిక్కడ విరబూసిన గుండెల్ని అడగండి!”…