ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామంలో రాజులు, రాణులు, సంస్థానాధీశులు, స్వదేశీ సైనికాధికారులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ వర్గాలు తమ రాజ్యాలను, సంస్థానాలను…
Category: కాలమ్స్
తేమలేని రాళ్ళు!
“షిట్” ఎక్కడా చోటు లేనట్టు హాలు మధ్యలో గొబ్బెమ్మ. అందుకే చూసుకోకుండా అడుగు వేశారు నాన్న. ఒంటికాలితో అలాగే నిలబడ్డారు. అడుగు…
కొ.కు – ‘అద్దెకొంప’
ఈ కథని కొకు 1948లో రాశారు. 1940లో జపాన్ రెండవ ప్రపంచ యుద్ధంలోకి ప్రవేశించాక, 1942లో మద్రాసు మీద విమానదాడి జరగబోతుందన్న…
యుగ యుగాల మహిళల ఆత్మ ఘోష…”కర్మభూమిలో పూసిన ఓ పువ్వా”
ఊహలు సైతం నిషేధానికి గురవుతున్న సమయాన ఉరితాళ్ళకి స్వప్నాల్ని కనడం నేర్పించిన ఉద్వేగభరిత ఉద్యమగీతం కలేకూరి ప్రసాద్. ఉద్యమ సాహిత్యం అరిగిపోయిన…
‘పశువులు’ కథ నేపథ్యం
ఈ కథ ఆంధ్రజ్యోతి వారపత్రికలో 05.02.1983 సంచికలో ప్రచురితమయ్యింది. కథాకాలం 1970 నుండి 1979 దాకా. కథా స్థలం తెలంగాణలోని కరీంనగర్…
వినుకొండ కవులు- 3
గద్దల జోసఫ్ వ్రాసిన మరొక కావ్యం వసంతకుమారి. ఇది 1946లో వచ్చింది. దుర్భాక రాజశేఖర శతావధాని ముందుమాట వ్రాసాడు. ఈ ముందుమాటను…
మరపురాని ఫ్రెంచ్ ప్రేమ కావ్యం: ‘ఆమొర్’ సినిమా
“ప్రేమ”. ప్రపంచంలో ఈ భావానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అసలు మనిషి జీవితమంతా ప్రేమ అనే భావాన్ని అనుభవించాలని, ఆస్వాదించాలనే కోరిక…
బ్రిటీష్ సైనిక బలగాలను సవాల్ చేసిన యోధ: బేగం హజరత్ మహాల్
మాతృభూమి కోసం ప్రాణాలను ఫణంగా పెట్టి, బ్రిటిష్ సైనిక బలగాలతో తలపడిన రాణులు స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో అరుదుగా కన్పిస్తారు. ఆ అరుదైన…
వినుకొండ కవులు – 2
( 2 ) దళితుల వృత్తులేమిటి? చెప్పులు కుట్టటం, శ్మశానాలకు కాపలా ఉండటం, చచ్చిన వాళ్ళ జాబితా తయారుచేయటం. చెప్పులు కుట్టటం…
ఫ్యూడల్ సాహిత్య సమాజపు ధిక్కార పతాక: తొలి పంజాబ్ మహిళా రచయిత్రి అమృతా ప్రీతం – 2
20వ శతాబ్దంలో అమృత తన కవిత్వము, వచనము రెంటిలోనూ స్త్రీత్వానికి, కొత్త ఆధునిక, గౌరవనీయమైన నిర్వచనాలు ఇచ్చే ప్రయత్నం చేస్తూ వచ్చింది.…
ఫ్యూడల్ సాహిత్య సమాజపు ధిక్కార పతాక: తొలి పంజాబ్ మహిళా రచయిత్రి అమృతా ప్రీతం
“సాహిత్య కాడమీ పురస్కారం అమృతా ప్రీతం అందగత్తె అవడం వలన వచ్చింది, అమృత రచనల వలన మాత్రం కాదు.” — ఒక…
భారత స్వాతంత్ర్యోద్యమం – ముస్లిం మహిళలు
భారతదేశ చరిత్రలో స్వాతంత్ర్యోద్యమం మహోజ్వల ఘట్టం. భారతీయుల పోరాటపటిమకు, త్యాగనిరతికి, నిరుపమాన దేశభక్తికి ఆ ఉద్యమం ఒక నిలువుటద్దం. దాదాపు ఒక…
‘సమ్మె’ కథ నేపథ్యం
పేరుకు పెట్టుబడిదారి విధానమైనా సింగరేణిలో 1977 కన్నాముందు ఇటు కార్మికుల్లోనూ, అటు యాజమాన్యం ప్రతినిధులైనా అధికారుల్లోనూ భూస్వామిక భావజాలం ఆచరణ ఉండేది.…
వినుకొండ కవులు – 1
గుఱ్ఱం జాషువాకు సమకాలికులు, జాషువా మార్గంలో కవిత్వం వ్రాసిన గద్దల జోసఫ్, బీర్నీడి మోషే ఇద్దరూ వినుకొండ వాళ్లే కావటం విశేషం.గద్దల…
ఫ్యూడల్ రాజరిక సమాజపు ధిక్కార రచయిత్రి – వర్జీనియా వూల్ఫ్ – 2
రూమ్ ఆఫ్ ఒన్స్ ఓన్ఇది రెండు వ్యాసాల సంకలనం. మొదటి సారిగా 1929 సెప్టెంబర్లో ప్రచురించబడింది. ఈ రెండు వ్యాసాలు కూడా…
కవితా మేఘమై కన్నీటి వర్షాన్ని కురిపించిన గీతం ‘‘వానమ్మ వానమ్మ వానమ్మో’’
పీడిత ప్రజల బతుకుల్లోని ఆవేదనను, అడవిలోని ఆకు పచ్చదనాన్ని తన పాటలో నింపుకుని ఉద్యమ చైతన్యంతో ఉద్వేగభరిత గీతాలను ఎలుగెత్తి పాడిన…
బోయి భీమన్న కవిత్వంలో దళిత చేతన (2)
బోయి భీమన్న తొలి నుండి అంబేద్కర్ ఆలోచన తెలిసినవాడే అయినా ఆయన వ్రాసిన ‘కులనిర్మూలన’ గ్రంధాన్నిఅనువదించాకనే (1969) అంబేద్కర్ ను ప్రస్తావిస్తూనో…
ఫ్యూడల్ రాజరిక సమాజపు ధిక్కార రచయిత్రి – వర్జీనియా వూల్ఫ్
ఒక స్త్రీగా నాకు ఒక దేశం లేదు.ఒక స్త్రీగా నాకు ఒక దేశం అవసరమే లేదు.ఒక స్త్రీగా… నేను ఉండే స్థలమే…
బోయి భీమన్న కవిత్వంలో దళిత చేతన
“కాలము మారిపోయే, కల కాలము దాస్యము నిల్వబోదు, ఈ / మాలలు రాజులౌ దురు సుమా…..” అన్న విశ్వాస ప్రకటనతో బోయి…
చేపలు – కప్పలు (కథ నేపథ్యం)
(పంచాయితీరాజ్ ఉపాధ్యాయ ప్రత్యేక సంచిక 1981లో ప్రచురించిన కథ) ఉత్తర తెలంగాణ కరీంనగర్ ఆదిలాబాద్ రైతాంగ పోరాటాల మూలకంగా ఆ గ్రామంలో…
విచా‘రణము’
విచారణ మొదలైంది! పట్టాలపై పడివున్న పదిహేడు మృతదేహాలను బోనెక్కించారు! దేహాలు కావవి, నెత్తురోడుతున్న ఖండ ఖండాలైన మాంసపు ముద్దలు! కర్మాడ్ ప్రాంత…
బోయి భీమన్న కవిత్వం – వస్తు వైవిధ్యం – 2
దీపసభ కావ్యకథకుడు రైతుకూలీ. ఇంట దీపానికి నూనె లేని నిరుపేద. కాసింత వెలుగిచ్చే దీపం కోసం అతని ఆరాటం. ఆరిన దీపపు…
సముద్రాన్ని రాసినవాడు!
మీరు సముద్రాల్ని చూసారు. సముద్ర ఘోషని విన్నారు. కానీ సముద్రాన్ని చదివారా? అవును. మీకు సముద్రాన్ని చదివే అవకాశం వచ్చింది. వరవరరావు…
దొరల గుండెల్లో భూకంపం పుట్టించిన ‘ఊరు మనదిరా! ఈ వాడ మనదిరా!’
అట్టడుగు ప్రజల జీవితాల్లో గూడుకట్టిన దుఃఖాన్ని తన పాటలోకి ఒంపుకొని నెత్తురు ఆవిరయ్యేలా పాడిన ప్రజాకవి గూడ అంజయ్య. తెలంగాణ రాష్ట్రోద్యమానికి,…
సంప్రదాయ సంకెళ్ళను బద్దలు కొట్టిన వేగుచుక్క: ఇస్మత్ చుగ్తాయ్
ప్రపంచ సాహిత్య చరిత్రలో చాలా మంది రచయిత్రులు, ముఖ్యంగా స్త్రీవాదులు, తమ రచనల్లో జెండర్ డిస్క్రిమినేషన్ ని అంటే లింగ వివక్షను…
బోయి భీమన్న కవిత్వం – వస్తు వైవిధ్యం
బోయి భీమన్న ప్రధానంగా కవి. అందులోనూ పద్యకవి. ఆయన నాటకాలు రాసాడు, గేయ కవిత్వం వ్రాసాడు. వచన కవిత్వం వ్రాసాడు. అయితే…
అపూర్వ అసాధారణ సంక్లిష్ట చరిత్ర
ఇప్పటిదాకా పరిశీలించిన చరిత్రంతా విప్లవ రచయితల సంఘం పూర్వచరిత్ర. గడిచిన చరిత్ర. గతం. ఇక్కడి నుంచి పరిశీలించబోయేది విరసం చరిత్ర. నడుస్తున్న…
కొ.కు – ‘నిజమైన అపచారం’
సర్వసాధారణమనిపించే అంశం ప్రపంచంలో ఏదైనా ఉన్నదా అంటే అది “మరణం” అని చెప్పొచ్చు. ప్రమాదాలు, రోగాలు, హత్యలు వంటి కారణంగా సంభవించిన…
దమయంతి కూతురు (కథ) నేపథ్యం
మందితో కలిసి మెల్లిగా నడుస్తుంటే మన గురించి ఎవరూ మాట్లాడరు. కొంచెం పక్కకి తిరిగి పచ్చగా ఉందను కున్న మరో బాట…
పాలు రాట్లే!
“అమ్మా… పాలు రాత్లే” చెంకన చేరగిలబడి తల్లి పాలు కుడుస్తున్న పసిబిడ్డ మళ్ళీ అన్నమాటే అంది. కాని ఆ తల్లి విని…
మేకల చరిత్ర మేకలు రాసుకునే సందర్భం ‘దిక్కుమొక్కులేని జనం’ — ఆలూరి భుజంగరావు
దేశాన్ని ఒక ఆర్ధిక సంక్షోభం చుట్టుముడుతుంది. ఒక కరోనా ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒక ఉద్యమం ఒక జాతిని నడిపిస్తుంది. లక్షలమంది కదిలి…
బోయి భీమన్న నాటక గమనంలో మూడు మజిలీలు
పాలేరు – కూలిరాజు జంటనాటకాలు అని బోయి భీమన్నే చెప్పాడు. పాలేరు నాటకానికి కూలిరాజు నాటకానికి ఎడం ఏడాదే. భీమన్న 1942…