(ఈ నెల 13 న హైదరాబాదులో విడుదల కానున్న “శాంతి చర్చలు : ప్రజాస్వామ్యం – విప్లవోద్యమం” పుస్తకానికి రాసిన ముందుమాట…
Author: పాణి
మన స్థల కాలాలకు గ్రాంసీ
‘నీవు ఎవరికి చెబుతున్నావు?’ అనేది గ్రాంసీకి చాలా ముఖ్యమని ఈ రచనలో అశోక్ అన్నారు. మార్క్సిజమంటే ఆయనకు ‘ఆచరణాత్మక తత్వశాస్త్రం’ అనీ…
ఈ తరం విమర్శ
ఈ పుస్తకంలో అలిశెట్టి ప్రభాకర్, సలంద్ర, రాప్తాడు గోపాలకృష్ణ, పునరంకితం సత్యనారాయణ కనిపిస్తారు. ఈ నలుగురూ విరసం సభ్యులు. విప్లవ కవులు.…
సహదేవుడు ఆఖరివాడు కాదు
కా. రిక్కల సహదేవరెడ్డి అమరుడై ఈ నెల 28కి ముప్పై ఐదేళ్లు. హత్యకు గురయ్యేనాటికి పాతికేళ్లు ఉండొచ్చు. అప్పటికి విప్లవోద్యమంలాగే ఆయన…
కొన్ని వెన్నెల పువ్వులు కొన్ని వేసవి గాడ్పులూ
మానవ భావోద్వేగాల నుంచి కథ పుడుతుంది. ఉద్వేగాలకు మూలం జీవితానుభవం. మనుషుల ఇష్టా ఇష్టాలతో నిమిత్తం లేని వాస్తవికత అనుభవంలో పోగుపడుతుంది.…
భూమి రంగు కవి
కాలం పొదిగిన కవిత్వమిది. ఈ కాలంతో సంఘర్షించిన కవిత్వమిది. కాల స్వభావపు ఆనుపానులను పట్టుకున్న కవిత్వమిది. ఈ దు:ఖిత కవి సమయాల్లోని…
రాగో మనకేం చెబుతోంది?
సాధన రాసిన రాగో నవల చివరి సన్నివేశం ఇలా ఉంటుంది. ‘జైనక్కకు పార్టీ సభ్యత్వం ఇచ్చి కొద్ది రోజులే అయింది కానీ…