వినుకొండ కవులు- 3

గద్దల జోసఫ్ వ్రాసిన మరొక కావ్యం వసంతకుమారి. ఇది 1946లో వచ్చింది. దుర్భాక రాజశేఖర శతావధాని ముందుమాట వ్రాసాడు. ఈ ముందుమాటను…

వినుకొండ కవులు – 2

( 2 ) దళితుల వృత్తులేమిటి? చెప్పులు కుట్టటం, శ్మశానాలకు కాపలా ఉండటం, చచ్చిన వాళ్ళ జాబితా తయారుచేయటం. చెప్పులు కుట్టటం…

వినుకొండ కవులు – 1

గుఱ్ఱం జాషువాకు సమకాలికులు, జాషువా మార్గంలో కవిత్వం వ్రాసిన గద్దల జోసఫ్, బీర్నీడి మోషే ఇద్దరూ వినుకొండ వాళ్లే కావటం విశేషం.గద్దల…

బోయి భీమన్న కవిత్వంలో దళిత చేతన (2)

బోయి భీమన్న తొలి నుండి అంబేద్కర్ ఆలోచన తెలిసినవాడే అయినా ఆయన వ్రాసిన ‘కులనిర్మూలన’ గ్రంధాన్నిఅనువదించాకనే (1969) అంబేద్కర్ ను ప్రస్తావిస్తూనో…

బోయి భీమన్న కవిత్వంలో దళిత చేతన

“కాలము మారిపోయే, కల కాలము దాస్యము నిల్వబోదు, ఈ / మాలలు రాజులౌ దురు సుమా…..” అన్న విశ్వాస ప్రకటనతో బోయి…

బోయి భీమన్న కవిత్వం – వస్తు వైవిధ్యం – 2

దీపసభ కావ్యకథకుడు రైతుకూలీ. ఇంట దీపానికి నూనె లేని నిరుపేద. కాసింత వెలుగిచ్చే దీపం కోసం అతని ఆరాటం. ఆరిన దీపపు…

బోయి భీమన్న కవిత్వం – వస్తు వైవిధ్యం

బోయి భీమన్న ప్రధానంగా కవి. అందులోనూ పద్యకవి. ఆయన నాటకాలు రాసాడు, గేయ కవిత్వం వ్రాసాడు. వచన కవిత్వం వ్రాసాడు. అయితే…

బోయి భీమన్న నాటక గమనంలో మూడు మజిలీలు

పాలేరు – కూలిరాజు జంటనాటకాలు అని బోయి భీమన్నే చెప్పాడు. పాలేరు నాటకానికి కూలిరాజు నాటకానికి ఎడం ఏడాదే. భీమన్న 1942…

బోయిభీమన్న సాహిత్యం లో సమానతా సూత్రం

దళిత రచయితలలో బోయి భీమన్నది ఒక విలక్షణ మార్గం. సమానత్వం, అభివృద్ధి మూల సూత్రాలుగా ప్రాచీన హిందూ మత్తతాత్విక భావ ధారతో…

జాషువా కవిత్వంలో దళిత సమస్య – రాజకీయార్థిక దృక్పథం

దళిత ఉద్యమం, జాతీయోద్యమం భారత దేశంలో సమాంతరంగా సాగిన ఉద్యమాలు. అయితే అవి రెండూ ఎప్పుడూ వేరువేరుగా మాత్రం లేవు. ఒకటి…

ఆది ఆంధ్ర ఉద్యమం సంవాదాలు – సాహిత్యం-2

గోరక్షణ అంటే హిందూమత రక్షణ అని తెలిసి తమను నిమ్నజాతులుగా అవమానిస్తున్న ఆ హిందూమత రక్షణకు పంచములు పూనుకొనటం కొంచం విడ్డూరంగానే…

ఆది ఆంధ్ర ఉద్యమం సంవాదాలు – సాహిత్యం

1906లో ఆంధ్ర దేశంలో ఆది ఆంధ్ర ఉద్యమాన్ని భాగ్యరెడ్డి వర్మ ప్రారంభించేనాటికి పంచముల ఉద్ధరణకు సంబంధించిన సామాజిక భావ సంఘర్షణ రాజకీయ…

నీలీరాగం – 4

1930 లో తెలంగాణలో సాంస్కృతికోద్యమంగా ప్రారంభమై సామాజిక ఆర్ధిక సంస్కరణలను ఆశిస్తూ 14 ఏళ్లుగడిచేసరికి రాజకీయ ఉద్యమంగా కొత్త నిర్మాణం తీసుకొన్న…

స్వాతంత్య్ర పూర్వ దళిత ఉద్యమ ఘట్టాలు – సాహిత్య ప్రతిఫలనాలు

(నీలీ రాగం – 6 ) 30వ దశకం వరకు దళిత ఉద్యమం అణగారిన మాల మాదిగల స్వీయ అస్తిత్వ ఆకాంక్షల…

మహిళల మూకీ భాష్పాలకు నోరిచ్చి రచ్చకెక్కించిన గుఱ్ఱం జాషువా-2

“ఘోషాలోబడి క్రుళ్ళిపోయినది దిక్కున్ మ్రొక్కు లేకుండ నీ యోషామండలి యెండ కన్నెఱుగ కీ యుత్తుత్త ధర్మాలకున్ బోషాణంబయి బూజుపట్టినది హిందూ జాతి…

స్వాతంత్య్రపూర్వ దళిత ఉద్యమ ఘట్టాలు – సాహిత్య ప్రతిఫలనాలు

(నీలీ రాగం – 6) 1932 లో ప్రారంభమైన హరిజన సేవక్ సంఘ్ ద్వారా కాంగ్రెస్ హరి జనాభ్యుదయానికి చేపట్టిన కార్యక్రమాలు…

భాగ్యరెడ్డి వర్మ నుంచి అంబేద్కర్ దాకా – 2

భాగ్యరెడ్డివర్మ నిజాం రాష్ట్రంలో దళిత సమస్యపై పనిచేస్తూనే అనంతపురం (1925), పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం (1929), బెజవాడ(1930), విజయనగరం (1936),…

మహిళల మూకీ భాష్పాలకు నోరిచ్చి రచ్చకెక్కించిన గుఱ్ఱం జాషువా

గుర్రం జాషువా అనగానే వెంటనే గుర్తుకు వచ్చే కావ్యం గబ్బిలం. దళిత జీవన సంవేదనల సమగ్ర చిత్రణ అయిన ఈ కావ్యం…

నీలీ రాగం – 5

ఒక వైపు బయట నుండి సంఘసంస్కరణ ఉద్యమం, మరొక వైపు లోపలి నుండి చైతన్యవంత మవుతున్న ఆది హిందువుల ఆత్మగౌరవ ఉద్యమం…

భాగ్యరెడ్డి వర్మ నుంచి అంబేద్కర్ దాకా…

20వ శతాబ్ది ప్రారంభానికి కుల వివిక్ష, మరీ ముఖ్యంగా అంటరానితనం అనేవి మనుషుల మధ్య ఎంత దుర్మార్గమైన అసమానతలను, హద్దులను ఏర్పరచాయో…

ప్రరవే కథావిమర్శ కార్యశాల నివేదిక

ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక(తెలంగాణ శాఖ), కాకతీయ మహిళా డిగ్రీ కళాశాల తెలుగు విభాగంతో కలిసి 2019 మే 11న‌ వ‌రంగ‌ల్‌లో కథావిమర్శ…

నీలీ రాగం

కారంచేడు మారణకాండ(1985లో)కు ప్రతిచర్యగా పోటెత్తిన ఉద్యమం నుండే  తెలుగునాట దళితవాదం ఒక కొత్త ప్రాపంచిక దృక్పథంగా అభివృద్ధి చెంది, దళితవాద సాహిత్య…