దాసరి శిరీష జ్ఞాపిక – 2024

రచనలకు ఆహ్వానం సంగీతాన్ని, సాహిత్యాన్ని, మనుషులని ప్రేమించిన రచయిత్రి దాసరి శిరీష. ఆమె ఇష్టాలని celebrate చేసుకోటమే ఆమెని తలుచుకోటం అనుకున్నారు…

సాహితీ సదస్సుపై దాడి అనాగరికం: మానవ హక్కుల వేదిక

హన్మకొండ30.04.2024 కాకతీయ యూనివర్సిటీ (హన్మకొండ, వరంగల్)లో ఈనెల 28వ తారీకు ఆదివారం రోజు సెక్యులర్ రైటర్స్ ఫోరం (లౌకిక రచయితల వేదిక)…

విద్యపై పీపుల్స్ మేనిఫెస్టో డిమాండ్లు: తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ

మే 13, 2024 వ సంవత్సరం జరిగే ఎన్నికలు విద్యారంగానికి భారతదేశానికి ఎంతో ప్రాముఖ్యతను సంతరించుకున్నాయి. మొత్తం విద్యా రంగం ఆర్ఎస్ఎస్-…

సమూహ వరంగల్ సదస్సులో పాల్గొన్న రచయితలపై దాడికి ఖండన

తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల రచయితల సంఘాలు, ప్రజా సంఘాలు, కవులు, రచయితలు  వరంగల్ లోని కాకతీయ యూనివర్సిటీ లో “లౌకిక విలువలు-…

“సమూహ”పై సనాతన మూక ఉన్మాద దాడిని ఖండిద్దాం

“సమూహ” అనే సెక్యులర్ రైటర్స్ ఫోరం ఆధ్వర్యంలో “లౌకిక విలువలు – సాహిత్యం” అనే అంశం మీద కాకతీయ విశ్వవిద్యాలయం సెనేట్…

అప్రజాస్వామిక, ప్రజావ్యతిరేక ధోరణులను ఖండిస్తున్నాం

ఇటీవలి కాలంలో పెరుగుతున్న మత పరమైన అసహన సంస్కృతికి అనుగుణంగా ఒక ప్రణాళిక ప్రకారం రూపొందించబడిన కొన్ని మతోన్మాద శక్తులు సోషల్…