జ్ఞానానంద కవి కావ్యాలు 4

“గోల్కొండ కావ్యం తెలుగులో చారిత్రక కావ్య వికాస దశలో ఒక ప్రయోగం. ఆమ్రపాలి నవ్య సంప్రదాయంలో వెలువడిన సౌందరనందన కావ్యం వంటి…

జ్ఞానాందకవి కావ్య మార్గం

కావ్యం అంటే ఏకాంశ వ్యగ్రత కల కథా ప్రధానమైన రచన. జ్ఞానానంద కవి కావ్యరచన 1950 లో మొదలైంది. ఆయన కావ్యాలకు…

జ్ఞానానంద కవి ఖండకావ్య వస్తుదృక్పథాలు

జ్ఞానానంద కవి 1945 నుండే ఖండకావ్యాలను ప్రచురిస్తున్నప్పటికీ లభించిన తొలి ఖండ కావ్యం మాత్రం 1955 లో వచ్చిన పాంచజన్యం. దానికి…

జ్ఞానానంద కవి – 1

“విశ్వనాథ, జాషువాల ప్రభావాలు జ్ఞానానంద కవిని అభ్యుదయ కవి మార్గం కంటే భిన్నమైన నవ్యసంప్రదాయ మార్గానికే అంకితమయ్యేట్లు చేశాయి.” – జి.…

ప్రజాస్వామిక విలువల కోసం పరితపన పరిపూర్ణ వ్యాసాలు

“విజయవాడ రోజుల్లో – 1965 ప్రాంతంలో – తన రచనా వ్యాసంగం మొదలైంది. మొదట్లో వ్యాస పరంపర. దానితో పాటు విజయవాడ…

నంబూరి పరిపూర్ణ నవలలు – దళిత దృక్పథం

నంబూరి పరిపూర్ణ ప్రధానంగా కథ రచయిత్రి అయినా నిజానికి ఆమె సృజన సాహిత్య ప్రస్థానం లో తొలి రచన నవలిక. అదే…

మనకాలపు విప్లవకర కార్మిక శక్తి వికాస చరిత్ర: సైరన్ నవల

అల్లం రాజయ్యది ఉత్పత్తి సంబంధాలలో నూతన ప్రజాస్వామిక మార్పు కోసం తెలంగాణా పురిటి నెప్పులు తీస్తున్న కాలానికి మంత్రసాని తనం చేసిన…

ఆత్మకధాత్మక కథా రచయిత్రి నంబూరి పరిపూర్ణ 

నంబూరి పరిపూర్ణ కథా రచయిత్రి, నవలా కారిణి, వ్యాస రచయిత్రి. 1931 లో పుట్టినా ఈ కాలపు సాహిత్య ప్రపంచంతో సజీవ…

బీర్నీడి కవులు – 2

బీర్నీడి ప్రసన్న వ్రాసిన మరొక కావ్యం తుకారా . శ్రీకృష్ణదేవరాయల చారిత్రక మహాకావ్యము అని బ్రాకెట్ లో చెప్పబడింది. ఆంధ్రప్రదేశ్ సాహిత్య…

బీర్నీడి కవులు

గుఱ్ఱం జాషువాకు సమకాలికులైన వినుకొండ కవులలో  బీర్నీడి మోషే గురించి ఇదివరలో కొంత వ్రాసాను. ఆయన కొడుకులు ముగ్గురూ కవులే. వాళ్ళు …

నీలీరాగం

2017 లో నంబూరి పరిపూర్ణగారి స్వీయచరిత్ర చదువుతుంటే ఆ ‘వెలుగుదారులలో’ తటస్థ పడిన రచయితలు నంబూరి సోదరులు. ఆమెకు స్వయానా అన్నలు.…

గుంటూరు జిల్లా కవులు మరో నలుగురు

క్రైస్తవ మిషనరీల వల్ల కలిగిన జ్ఞాన చైతన్యాల వల్ల కావచ్చు , గుఱ్ఱం జాషువా నుండి పొందిన స్ఫూర్తి కావచ్చు ,…

గుంటూరు కవులు నలుగురు

తెలుగు ‘దళిత సాహిత్య చరిత్ర’ (2000) వ్రాసిన పిల్లి శాంసన్ జాషువా మార్గంలో వచ్చిన దళిత సాహిత్యం గురించి వ్రాస్తూ పేర్కొన్న…

ఇనాక్ సాహిత్య విమర్శ పద్ధతి

కొలకలూరి ఇనాక్ ప్రవృత్తి రీత్యా సృజన సాహిత్య కారుడు.కానీ తెలుగులో ఎమ్మే పిహెచ్ డి లు చేసి విశ్వవిద్యాలయ అధ్యాపకత్వం వృత్తిగా…

దళిత అస్తిత్వ వేదనా కవిత్వం

దళిత అస్తిత్వ వేదన దాని ఫలితమైన ఆత్మగౌరవ చేతన 1985 తరువాత తెలుగు సమాజ సాహిత్యాలలో గొప్ప చోదక శక్తులు. ఇనాక్…

కొలకలూరి ఇనాక్ కవిత్వంలో వస్తు వైవిధ్యం

కొలకలూరి ఇనాక్ సాగు చేసిన సాహిత్య ప్రక్రియలలో కవిత్వం ఒకటి. చదువుల కాలం నుండే కవిత్వం వ్రాస్తున్నా 1971 లో గానీ…

ఇనాక్ నాటక ప్రయోగాలు

కొలకలూరి ఇనాక్ ప్రయత్నించి ప్రతిభ కనబరచిన ప్రక్రియలలో నాటకం కూడా ఉంది. అవి కూడా ఏ ఒకటో రెండో వ్రాసి ఊరుకోలేదు.…

సంఘటనలు కేంద్రమైన ఇనాక్ నవలలు

కొలకలూరి ఇనాక్ విరామమెరుగని రచయిత అనిపిస్తుంది. రంధి నవల వ్రాసి రెండేళ్లు తిరగకుండానే 2020లో ఏకంగా ఆయనవి మూడు నవలలు ప్రచురించబడ్డాయి.…

దళిత జీవిత రాజకీయ చిత్రణలు – ఇనాక్ మూడు నవలలు

నూతన సహస్రాబ్ది లో కొలకలూరి ఇనాక్ వ్రాసిన తొలి మలి నవలలు సర్కారుగడ్డి (2006), అనంతజీవనం (2007). రెండూ 1990 -2010…

డెబ్భైయ్యవ దశకపు ఇనాక్ నవలలు

డెబ్భయ్యవ దశకంలో ఇనాక్ వ్రాసిన నవలలు మూడు. అవి – ఎక్కడుంది ప్రశాంతి? (1970) సౌందర్యవతి (1971) ఇరులలో విరులు (1972).…

ఆధునిక యువత జీవితాలను చిత్రించిన ఇనాక్ నవలలు

కథకుడిగా తెలుగు సృజన సాహిత్య ప్రపంచంలో తనదైన స్థానాన్ని సంపాదించుకొన్న కొలకలూరి ఇనాక్ నవలా రచయిత కూడా. 1961 నుండే ఆయన…

కొలకలూరి ఇనాక్ కథలు – భిన్న వృత్తుల జీవనం; భిన్న సామాజిక సమస్యల చిత్రణం

మాల మాదిగల సంప్రదాయ వృత్తి జీవితాన్ని, సాంఘిక జీవితాన్ని, ఆహార సంస్కృతిని – కథాక్రమంలో భాగంగా తాను నమోదు చెయ్యకపోతే ఆ…

కొలకలూరి ఇనాక్ కథలు – దళిత జీవిత చిత్రణ

ఇనాక్ కథలు ప్రధానంగా దళిత జీవితంలోని ఆత్మగౌరవ ధిక్కార స్వభావానికి ప్రాతినిధ్యం వహిస్తాయి. అంటరానితనాన్ని నిషేధించిన భారత రాజ్యాంగం (17 వ…

గోలకొండ కవులు

వినుకొండ కవుల గురించి వ్రాస్తున్నప్పుడు గోలకొండ కవుల సంచిక గుర్తుకు వచ్చింది. 1934 డిసెంబర్ లో సురవరం ప్రతాపరెడ్డి సంపాదకత్వంలో వచ్చిన…

వినుకొండ కవులు- 3

గద్దల జోసఫ్ వ్రాసిన మరొక కావ్యం వసంతకుమారి. ఇది 1946లో వచ్చింది. దుర్భాక రాజశేఖర శతావధాని ముందుమాట వ్రాసాడు. ఈ ముందుమాటను…

వినుకొండ కవులు – 2

( 2 ) దళితుల వృత్తులేమిటి? చెప్పులు కుట్టటం, శ్మశానాలకు కాపలా ఉండటం, చచ్చిన వాళ్ళ జాబితా తయారుచేయటం. చెప్పులు కుట్టటం…

వినుకొండ కవులు – 1

గుఱ్ఱం జాషువాకు సమకాలికులు, జాషువా మార్గంలో కవిత్వం వ్రాసిన గద్దల జోసఫ్, బీర్నీడి మోషే ఇద్దరూ వినుకొండ వాళ్లే కావటం విశేషం.గద్దల…

బోయి భీమన్న కవిత్వంలో దళిత చేతన (2)

బోయి భీమన్న తొలి నుండి అంబేద్కర్ ఆలోచన తెలిసినవాడే అయినా ఆయన వ్రాసిన ‘కులనిర్మూలన’ గ్రంధాన్నిఅనువదించాకనే (1969) అంబేద్కర్ ను ప్రస్తావిస్తూనో…

బోయి భీమన్న కవిత్వంలో దళిత చేతన

“కాలము మారిపోయే, కల కాలము దాస్యము నిల్వబోదు, ఈ / మాలలు రాజులౌ దురు సుమా…..” అన్న విశ్వాస ప్రకటనతో బోయి…

బోయి భీమన్న కవిత్వం – వస్తు వైవిధ్యం – 2

దీపసభ కావ్యకథకుడు రైతుకూలీ. ఇంట దీపానికి నూనె లేని నిరుపేద. కాసింత వెలుగిచ్చే దీపం కోసం అతని ఆరాటం. ఆరిన దీపపు…

బోయి భీమన్న కవిత్వం – వస్తు వైవిధ్యం

బోయి భీమన్న ప్రధానంగా కవి. అందులోనూ పద్యకవి. ఆయన నాటకాలు రాసాడు, గేయ కవిత్వం వ్రాసాడు. వచన కవిత్వం వ్రాసాడు. అయితే…

బోయి భీమన్న నాటక గమనంలో మూడు మజిలీలు

పాలేరు – కూలిరాజు జంటనాటకాలు అని బోయి భీమన్నే చెప్పాడు. పాలేరు నాటకానికి కూలిరాజు నాటకానికి ఎడం ఏడాదే. భీమన్న 1942…