ఆచార్య కేశవకుమార్ వృత్తిరీత్యా తత్వశాస్త్ర అధ్యాపకులు, ప్రవృత్తి రీత్యా అసమ సమాజాన్నిఅక్షరాలలో బంధించిన అభ్యుదయ కవి. పుట్టి పెరిగిన అమృతలూరు పల్లె…
Author: డా. జడా సుబ్బారావు
హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుంచి తెలుగు సాహిత్యంలో ఎం.ఏ, ఎం.ఫిల్, పిహెచ్.డి డిగ్రీలను పొందిన డా. జడా సుబ్బారావు నూజివీడు ఏపీఐఐఐటీలో తెలుగు అధ్యాపకులుగా పనిచేస్తున్నారు. ఇప్పటి వరకూ తలరాతలు, ఆకుపచ్చని కన్నీళ్లు, మంచుకింద ఉక్కపోత అనే కథా సంపుటాలను, గడియారం బతుకులు అనే పేరుతో కవితా సంపుటాన్ని, వ్యాసలోహిత పేరుతో వ్యాస సంపుటాన్ని ప్రచురించారు. తొలి అడుగు కథా సంకలనానికి సంపాదకత్వం వహించారు. సాక్షి, ఈనాడు, ఆంధ్రజ్యోతి, ప్రజాశక్తి, ఆంధ్రభూమి, విశాలాంధ్ర, తెలుగు వెలుగు లాంటి అన్ని ప్రముఖ పత్రికలలో వీరి కథలు ప్రచురించబడ్డాయి.