నాలుగు దశాబ్దాల నివురు గప్పిన నిప్పు “ఆదిమ పౌరుడు”

ఆచార్య కేశవకుమార్ వృత్తిరీత్యా తత్వశాస్త్ర అధ్యాపకులు, ప్రవృత్తి రీత్యా అసమ సమాజాన్నిఅక్షరాలలో బంధించిన అభ్యుదయ కవి. పుట్టి పెరిగిన అమృతలూరు పల్లె…