అతని చివరి నిట్టూర్పును కూడా పీల్చేసుకున్న ఆ పాత నల్లని వేణువు నుంచీ ఓ నిశ్శబ్ద స్వరం వెలికివచ్చి, పొంగి ఉప్పొంగి…
Author: కాశీభట్ల వేణుగోపాల్
పుట్టింది కర్నూలు (2 జనవరి, 1954). కవి, రచయిత. నవలాకారుడు. రచనలు : ఘోష (కథల సంపుటి), నేనూ - చీకటి (నవల), దిగంతం (నవల), నేనూ- చీకటి (నవల), తపన (నవల), రంగుల (నవలిక), మంచు పూవు (నవల), తెరవని తలుపులు (నవల), నికషం (నవల), అసత్యానికి ఆవల (నవల), అసంగత (నవల), స్పర్శరేఖలు నవల (చివరిది), నాలుగు కథా సంకలనాలు, మూడు కవిత్వం పుస్తకాలు, నాలుగు సినిమాలకు రచయితగా పనిచేశారు. అనారోగ్యంతో 19 ఆగస్టు, 2024న మరణించారు.